Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల పొడి తేనె, పసుపు కలిపిన నీటిని తీసుకుంటే..?

మిరియాలలో క్యాల్షియం, విటమిన్స్, బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (11:28 IST)
మిరియాలలో క్యాల్షియం, విటమిన్స్, బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో మసాలాలు, టీలు, పులావ్ వంటి వంటకాలు తయారుచేసుకుంటారు. మిరియాలు పొడి తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. జలుబు చేసినప్పుడు కొందరికి గొంతు గరగరా ఉంటుంది.
 
అలాంటప్పుడు పాలలో కొద్దిగా మిరియాల పొడి, పసుపు, తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించుటకు మిరియాలు రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా మిరియాల పొడిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. 
 
ఈ నీటిని ఎలా తయారుచేయాలంటే ఒక చిన్నగిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని అందులో మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, పసుపు వేసుకుని బాగా మరిగించుకోవాలి. చల్లారిన తరువాతు తీసుకుంటే మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు మిరియాల పొడిలో కొద్దిగా శొంఠి పొడి, తేనె కలుపుకుని నీటిలో మరిగించి తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

తర్వాతి కథనం
Show comments