Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే.. మధుమేహం..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:38 IST)
బెండకాయలతో నానబెట్టిన నీటిని.. ఉదయం పూట పరగడుపున తాగడం ద్వారా మధుమేహం పారిపోతుంది. రాత్రి నిద్రించేందుకు ముందు.. బెండకాయలను రెండుగా కట్ చేసి వాటిని తాగే నీటిలో వేసి మూతపెట్టాలి. ఉదయం పూట ఆ నీటిని తాగడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
బెండకాయలోని యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్-సి వంటివి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా జలుబు, జ్వరం, దగ్గు వంటి రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. బెండలోని పీచు ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ నీటిని సేవించడం ద్వారా ఎముకలు బలపడతాయి. 
 
శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే ఆస్తమాతో బాధపడేవారు.. బెండ ముక్కలను నానబెట్టిన నీటిని తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బెండకాయలోని కరగని పీచు పదార్థాలు.. పెద్ద పేగు క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది. ఇంకా శరీరంలోని ప్రమాదకర కొవ్వును కరిగిస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments