ప్రపంచమంతా రామమయం: అయోధ్య నుంచి నరేంద్ర మోదీ

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (15:34 IST)
ప్రపంచమంతా రామమయమేనని ప్రధాని మోదీ అన్నారు. మన పొరుగున ఉన్న దేశాల సంస్కృతిలో కూడా రాముడున్నాడని చెప్పారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని అన్నారు. బుద్దుడి బోధనల్లో, గాంధీజీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని తెలిపారు.
 
కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్పూర్తి అన్నారు. మనం ఎలా బతకాలన్న విషయం రాముడి జీవితం మనకు బోధిస్తుందన్నారు. అయోధ్య భూమి పూజలో పాలు పంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు. మనదేశంలో పలు భాషల్లో రామాయణాన్ని రచించారని, రాముడు అనగా సత్యమని చెప్పారు.
 
మన అందరిలో రాముడు ఉన్నాడని తెలిపారు. రాముడు జాతీయ సెంటిమెంట్ అన్నారు. అయోధ్య భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments