Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో భూమి పూజ.. 1.25లక్షల లడ్డూల పంపిణీ.. ఎక్కడెక్కడంటే?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:04 IST)
Laddus
అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజకు ముహూర్తం ఖరారైంది. బుధవారం ఈ పూజ వైభవంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య భూమి పూజను పురస్కరించుకుని.. అయోధ్యతో పాటు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో మొత్తం 1.25 లక్షల లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పాట్నాకు చెందిన మహావీర్ మందిర్ ట్రస్టు లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
 
మొత్తం 1.25 లక్షల లడ్డూల్లో 51వేల లడ్డూను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఇస్తారు. ఆలయ భూమి పూజ సందర్భంగా తీర్థ క్షేత్ర టస్టు వారు ఆ లడ్డూలను భక్తులకు పంచుతారు. రఘుపతి లడ్డూల పేరిట ఆ లడ్డూలను పంపిణీ చేయనున్నారు.
 
ఇక రూ.1.25 లక్షల్లో 51వేల లడ్డూలు పోగా మిగిలిన వాటిని బీహార్‌లోని జానకి పుట్టిన చోటు వద్ద, మరో 25 ఆధ్యాత్మిక కేంద్రాల్లో పంచుతారు. అలాగే కొన్ని లడ్డూలను బీహార్‌లో రాముడు, హనుమంతుడి భక్తులకు పంచుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments