Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ప్లీనరీకి తుపాకీతో వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (11:15 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు గుంటూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగాయి. ఈ ప్లీనరీకి కర్నూరు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం, జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి చేతిలో తుపాకీతో వచ్చిన కలకలం రేపారు. 
 
ఆయన తొలి రోజు అయిన శుక్రవారం ప్లీనరీకి హాజరయ్యే సమయంలోనే తుపాకీని తన వెంట తెచ్చుకున్నరు. ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని, మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. 
 
ఆ తర్వాత ఆ తుపాకీకి లైసెన్సు తదితర వివరాలను సేకరించిన తర్వాత ప్లీనరీ తర్వాత స్టేషన్‌కు వెళ్ళి తీసుకోవాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్లవేళలా తన వెంట తుపాకీ ఉంటుందన్నారు. కారులో విడిచిపెట్టి రావడం క్షేమం కాదని భావించి తన వెంట తెచ్చుకున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత తుపాకీని ఆయనకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments