Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ప్లీనరీకి తుపాకీతో వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (11:15 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు గుంటూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగాయి. ఈ ప్లీనరీకి కర్నూరు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం, జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి చేతిలో తుపాకీతో వచ్చిన కలకలం రేపారు. 
 
ఆయన తొలి రోజు అయిన శుక్రవారం ప్లీనరీకి హాజరయ్యే సమయంలోనే తుపాకీని తన వెంట తెచ్చుకున్నరు. ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని, మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. 
 
ఆ తర్వాత ఆ తుపాకీకి లైసెన్సు తదితర వివరాలను సేకరించిన తర్వాత ప్లీనరీ తర్వాత స్టేషన్‌కు వెళ్ళి తీసుకోవాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్లవేళలా తన వెంట తుపాకీ ఉంటుందన్నారు. కారులో విడిచిపెట్టి రావడం క్షేమం కాదని భావించి తన వెంట తెచ్చుకున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత తుపాకీని ఆయనకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments