Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ప్లీనరీకి తుపాకీతో వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (11:15 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు గుంటూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగాయి. ఈ ప్లీనరీకి కర్నూరు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం, జడ్పీటీసీ ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి చేతిలో తుపాకీతో వచ్చిన కలకలం రేపారు. 
 
ఆయన తొలి రోజు అయిన శుక్రవారం ప్లీనరీకి హాజరయ్యే సమయంలోనే తుపాకీని తన వెంట తెచ్చుకున్నరు. ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని, మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. 
 
ఆ తర్వాత ఆ తుపాకీకి లైసెన్సు తదితర వివరాలను సేకరించిన తర్వాత ప్లీనరీ తర్వాత స్టేషన్‌కు వెళ్ళి తీసుకోవాలని ఆయనకు పోలీసులు సూచించారు. దీనిపై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్లవేళలా తన వెంట తుపాకీ ఉంటుందన్నారు. కారులో విడిచిపెట్టి రావడం క్షేమం కాదని భావించి తన వెంట తెచ్చుకున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత తుపాకీని ఆయనకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments