Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్ర మొదటిరోజే అపశృతి... గుండెపోటుతో కార్యకర్త మృతి

ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన మొదటిరోజే అపశృతి చోటుచేసుకుంది. జగన్ మోహన్ రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (18:48 IST)
ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన మొదటిరోజే అపశృతి చోటుచేసుకుంది. జగన్ మోహన్ రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం నెలకొంది. 
 
సీకే దిన్నెకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఐతే కొంతదూరం పాదయాత్ర సాగగానే వెంకటరమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి స్వస్థత చేకూర్చేలోపే గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి వెంకటరమణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments