Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తక్షణ రాష్ట్రపతి పాలన విధించండి : వైకాపా రెబెల్ ఎంపీ డిమాండ్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:48 IST)
వైకాపా పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపత పాలన విధించాలని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం లోక్‌సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం 377 నిబంధన కింద లోక్‌సభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్త వ్యస్తంగా మారిందని ఆయన ఆరోపించారు. 
 
అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడుతుందన్నారు. నిజానికి ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు  సైతం వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, అందువల్ల తక్షణం రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments