Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా మహిళా నేత ఇంట్లో నకిలీ నోట్లు స్వాధీనం

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (17:00 IST)
ఏపీకి చెందిన అధికార వైకాపా పార్టీకి చెందిన మహిళా నేత రసపుత్ర రజినీ నకిలీ నోట్ల కేసులో బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈమె రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా కూడా వ్యవహించారు. ఈమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోమారు రజినీకిఆ ఆ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
కాగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన  రజినీ.. అధికార వైకాపాలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆమె నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం ఇపుడు కలకలం రేపింది. అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి ఆమె నకిలీ నోట్లు కొనుగోలు చేసి వాటిని బెంగుళూరులో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments