Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా మహిళా నేత ఇంట్లో నకిలీ నోట్లు స్వాధీనం

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (17:00 IST)
ఏపీకి చెందిన అధికార వైకాపా పార్టీకి చెందిన మహిళా నేత రసపుత్ర రజినీ నకిలీ నోట్ల కేసులో బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈమె రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా కూడా వ్యవహించారు. ఈమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోమారు రజినీకిఆ ఆ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
కాగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన  రజినీ.. అధికార వైకాపాలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆమె నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం ఇపుడు కలకలం రేపింది. అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి ఆమె నకిలీ నోట్లు కొనుగోలు చేసి వాటిని బెంగుళూరులో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments