Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌కూ రంగేశారు... అద్దె వాహనాలకూ వైకాపా రంగులు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలకు రంగుల పిచ్చి బాగా ముదిరిపోయింది. గతంలో న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులేదు. తాజాగ్ కోవిడ్ రోగులను తరలించేందుకు ప్రభుత్వం అద్దెకు తీసుకున్న వాహనాలకూ వైకాపా రంగులు వేశారు. ఈ తంతు గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొవిడ్‌ రోగుల కోసం అత్యవసర రవాణా వాహనాలను గుంటూరులో లీజుకు తీసుకున్నారు. వీటిని సోమవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. మొత్తం 77 వాహనాలను తీసుకుని నియోజకవర్గ కేంద్రాలకు పంపించారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లోని కొవిడ్‌ బాధితులను డివిజన్‌, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు వేగంగా తరలించడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి జిల్లా అధికారులు ఈ వాహనాలు సమకూర్చుకున్నారు. అయితే ఈ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వాహనాలకు వైసీపీ రంగులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

సంక్రాంతికి ఊహించని అద్భుతం, 200 కోట్ల క్లబ్ కు చేరబోతున్నాం : దిల్ రాజు, వెంకటేష్

గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకం: దర్శకుడు సుకుమార్‌

Pupshp 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ కు కారణం సోషల్ మీడియానే కారణమా?

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments