Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకు పౌరుషం లేదు... పనికిరాని గన్నేరు పప్పు లోకేష్... రోజా సెటైర్లు

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (20:13 IST)
ఏపీ సీఎం చంద్రబాబు తాను చేసిన తప్పులను మరచి పోయి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా. తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులు చిత్తుచిత్తుగా ఓడించమని చెబుతున్నారు.. అదే మాట ఆంధ్రాలో వర్తించదా.. పొత్తుల కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు. హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం ప్రయత్నించారు చంద్రబాబు. కోడెల శివప్రసాదరావు లాంటి దిగజారిన స్పీకర్  దేశంలో లేరు.
 
రాజ్యాన్ని పరిరక్షించ వలసిన స్పీకర్ ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెడుతుంటే పవన్‌కు కనపడలేదా. కోడెల వియ్యంకుడు ఇంటిలోనే పవన్ జనసేన ఆఫీస్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు‌.
 
బాలయ్య మరచిపోయి ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బాలయ్యకు ఎన్టీఆర్ పౌరషం లేదు. నందమూరి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తప్పించడానికి సుహాసినికి సీటిచ్చారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే చంద్రబాబు ఎంతకు తెగించారో కేసీఆర్ తెలుసుకోవాలి. తెలంగాణా ప్రచారం చేస్తున్న చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలి. రెండు రాష్ట్రాలలో పనికిరాని గన్నేరు పప్పు లోకేష్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments