Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలలుగా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (16:06 IST)
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల నుంచి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన ఫోనుపై నిఘా వర్గాలు గత మూడు నెలలుగా నిఘా పెట్టివున్నాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, "ఫేస్ టైమర్, టెలిగ్రామ్, కాల్స్‌ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా అని ప్రశ్నించారు. నిఘా కోసం నా నియోజకవర్గంలో ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఏర్పాటు చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్‌ కేసులపుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారు అని కోటంరెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments