Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య... వైకాపా ఎమ్మెల్యే అరెస్టు?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:20 IST)
కాకినాడలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. గత మంగళవారం వెంకటాపురం నుంచి అన్నవరం వస్తుడంగా ఈ హత్య జరిగింది. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, మిగిలిన నిందితులంతా పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ హత్య పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ హత్య కేసు ఉదంతాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పీసీబీ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గురువారం ఆదేశాలు జారీచేశారు. అసాంఘిక శక్తుల గురించి వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటనలో నిజానిజాలపై వీలైనంత త్వరగా తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, డీజీపీలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments