Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య... వైకాపా ఎమ్మెల్యే అరెస్టు?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:20 IST)
కాకినాడలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. గత మంగళవారం వెంకటాపురం నుంచి అన్నవరం వస్తుడంగా ఈ హత్య జరిగింది. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, మిగిలిన నిందితులంతా పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ హత్య పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ హత్య కేసు ఉదంతాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పీసీబీ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గురువారం ఆదేశాలు జారీచేశారు. అసాంఘిక శక్తుల గురించి వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటనలో నిజానిజాలపై వీలైనంత త్వరగా తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, డీజీపీలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments