Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాయి మూకలతో వైకాపా కార్యకర్తలపై దాడులు.. డీపీజీకి ఆళ్ళ ఫిర్యాదు

Webdunia
సోమవారం, 1 జులై 2019 (14:18 IST)
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, వైకాపా ఎమ్మెల్యే రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్‌ను కలిసిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్డీ కిరాయి మనుషులతో వైఎస్ఆర్‌సిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని ఫిర్యాదు చేశారు. 
 
వ్యూహాత్మకంగా ఆ దాడులను టీడీపీపైకి నెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలే గ్రామాల్లో, పట్టణాల్లో మా పార్టీ శ్రేణులపై టిడిపి వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ సీఎం, హోంమంత్రి లపై అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.


చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా మాపై అక్కసుతో వహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టిడిపి ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోంది. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిజిపిని కలిసి ఫిర్యాదు చేశామని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments