Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి ఆరోగ్యం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికితోడు కొన్ని రోజులుగా ఆయనకు దగ్గు ఎక్కువైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండటంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఆయన ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బంధువు చల్లా రఘునాథ రెడ్డి తెలిపారు. భగీరథను తొలుత వెంటిలేటరుపై ఉంచి 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని, ఇపుడు దీన్ని 60 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. పైగా, చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments