Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతి పంచాయితీకి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్

Webdunia
గురువారం, 16 జులై 2020 (15:55 IST)
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఏపీలో అన్ని పంచాయితీలకు గ్రామ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు సీం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో దాదాపు 13 వేల క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో 54 రకాల మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
 
కరోనా విషయంలో దేశంలోనే పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ స్థాయిలో క్లినిక్‌లు అందుబాటులోకి తేవడంలో ముందంజ వేస్తున్నది. ఈ విషయాన్ని సీఎం జగన్ గురువారం ఆరోగ్యశ్రీ  విస్తరణ కార్యక్రమంలో తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రిలో మాదిరిగా నాణ్యమైన వైద్య సేవలు అందించబడుతాయని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments