Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతి పంచాయితీకి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్

Webdunia
గురువారం, 16 జులై 2020 (15:55 IST)
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఏపీలో అన్ని పంచాయితీలకు గ్రామ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు సీం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో దాదాపు 13 వేల క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో 54 రకాల మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
 
కరోనా విషయంలో దేశంలోనే పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ స్థాయిలో క్లినిక్‌లు అందుబాటులోకి తేవడంలో ముందంజ వేస్తున్నది. ఈ విషయాన్ని సీఎం జగన్ గురువారం ఆరోగ్యశ్రీ  విస్తరణ కార్యక్రమంలో తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రిలో మాదిరిగా నాణ్యమైన వైద్య సేవలు అందించబడుతాయని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments