Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు.. శంకర్ రెడ్డి అరెస్ట్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (20:16 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు.
 
హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. అరెస్ట్‌ చేసిన అనంతరం… దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.
 
కాగా మూడు రోజుల కింద ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక విషయాలను తెలిపాడు దస్తగిరి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి కారణమని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments