Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు: నిద్రలోనే గంగాధర్‌ రెడ్డి మృతి

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (11:54 IST)
వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న గంగాధర్‌ రెడ్డి తాజాగా మరణించాడు. 
అనంతపురం జిల్లా యాడికిలో గంగాధర్‌ మరణించాడు. వివేకా హత్య కేసులో.. ఇప్పటికే గంగాధర్‌ రెడ్డిని సీబీఐ విచారణ చేసింది.  
 
నిందితుడు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డికి గంగాధర్‌ రెడ్డి అనుచరుడు. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో గంగాధర్‌ రెడ్డి ఉండేవాడు. స్వగ్రామం పులివెందుల నుంచి యాడికి వచ్చిన గంగాధర్‌ రెడ్డి.. ప్రాణముప్పు ఉందని రెండు సార్లు ఎస్పీని కలిశారు.
 
రక్షణ నిమిత్తం అనంతపురం ఎస్పీని ఇప్పటికే గంగాధర్‌ రెడ్డి కలిశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశాడు గంగాధర్‌ రెడ్డి. 
 
ఇక తాజాగా గంగాధర్‌ రెడ్డి రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments