Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కార్లు టైర్లు పేలిపోయాయి..

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (16:53 IST)
వైకాపా మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మకు పెను ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరారు. 
 
ఈ కారు వేగంగా వెళుతుండగా, ఒక్కసారిగా టైర్లు పేలిపోయాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా గుత్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆమె మరో కారులో వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments