Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కార్లు టైర్లు పేలిపోయాయి..

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (16:53 IST)
వైకాపా మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మకు పెను ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరారు. 
 
ఈ కారు వేగంగా వెళుతుండగా, ఒక్కసారిగా టైర్లు పేలిపోయాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా గుత్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆమె మరో కారులో వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments