అసెంబ్లీకి ధైర్యంగా వెళ్లలేని వారికి పదవులు ఎందుకు: వైఎస్ షర్మిల

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (16:58 IST)
తనకు మైక్ ఇవ్వరని, అందువల్ల తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ధైర్యంలేనివారికి పదవులు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. జగన్ అయినా.. వైకాపా అయినా ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని చెప్పారు. 
 
ఈ నెల 11వ తేదీన ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని జగన్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, అసంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతో పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగం అని జగన్ మాట్లాడిన విషయం తెల్సిందే. అసెంబ్లీకి వెళ్లకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ విషయంలో జగన్ తీరును తీవ్రంగా పరిగణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments