Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి ధైర్యంగా వెళ్లలేని వారికి పదవులు ఎందుకు: వైఎస్ షర్మిల

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (16:58 IST)
తనకు మైక్ ఇవ్వరని, అందువల్ల తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ధైర్యంలేనివారికి పదవులు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. జగన్ అయినా.. వైకాపా అయినా ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని చెప్పారు. 
 
ఈ నెల 11వ తేదీన ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని జగన్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, అసంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతో పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగం అని జగన్ మాట్లాడిన విషయం తెల్సిందే. అసెంబ్లీకి వెళ్లకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ విషయంలో జగన్ తీరును తీవ్రంగా పరిగణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments