Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఠాగూర్
బుధవారం, 1 మే 2024 (14:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నవ సందేహాలతో ఓ బహిరంగ లేఖ రాశారు. మొత్తం తొమ్మిది ప్రశ్నలను సంధించిన ఆమె.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. 
 
అంతేకాకుకుండా, సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? అని చెప్పారు. 
 
ఎస్టీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిపోయింది? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యీ అనంతబాబుకు ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంతో షర్మిల ఇపుడు నవ సందేహాలతో నవ ప్రశ్నలను సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments