Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు బయలుదేరిన సీఎం జగన్... హర్యానా సీఎంతో భేటీ!

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:50 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం పర్యటనకు వెళ్లారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10 గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11 గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. 
 
అక్కడి నుంచి 11 గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌‌తో భేటీ అవుతారు. భేటీ అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
 
నిజానికి హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ నేచురోపతి చికిత్స కోసం విశాఖపట్టణంకు వచ్చారు. ఆయన్ను సీఎం జగన్ కలుసుకోవడం ఆసక్తిగా ఉంది. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖట్టర్ అత్యంత సన్నిహితుడు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం వెనుక ఏదేని రాజకీయ కోణం ఉందా? అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments