వై నాట్ 175: ఎన్నికలకు సిద్ధం అవుతోన్న జగన్‌

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (19:25 IST)
సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేది పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనుండటంతో.. ఈసారి రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైకాపా లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఇందులో భాగంగా ఈ నెల 9న వైకాపా సభ ఏర్పాటు కానుంది. వై నాట్ 175 అనే నినాదంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. ఇందుకోసం ఏర్పాటు కానున్న సదస్సుకు 8వేల మంది హాజరవుతారని అంచనా. 
 
విజయవాడలోని మున్సిపల్ స్టేడియం ఈ సభకు వేదిక కాబోతోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments