వై నాట్ 175: ఎన్నికలకు సిద్ధం అవుతోన్న జగన్‌

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (19:25 IST)
సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేది పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనుండటంతో.. ఈసారి రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైకాపా లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఇందులో భాగంగా ఈ నెల 9న వైకాపా సభ ఏర్పాటు కానుంది. వై నాట్ 175 అనే నినాదంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. ఇందుకోసం ఏర్పాటు కానున్న సదస్సుకు 8వేల మంది హాజరవుతారని అంచనా. 
 
విజయవాడలోని మున్సిపల్ స్టేడియం ఈ సభకు వేదిక కాబోతోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments