Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం 12 గంటలకు జగన్ .. రాత్రి 7 గంటలకు మోడీ ప్రమాణం

Webdunia
సోమవారం, 27 మే 2019 (08:27 IST)
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన నరేంద్ర మోడీ, వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర సీఎంగా వైఎస్. జగన్ 30వ తేదీ గురువారం ప్రమాణం చేస్తారు. ఆయన గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణం చేస్తారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రమాణం చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో మోడీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం రాత్రి 7 గంటలకు జరుగుతుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణం చేస్తారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments