Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర... రోజా సంఘీభావ పాదయాత్ర (Video)

వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న

Webdunia
మంగళవారం, 15 మే 2018 (15:38 IST)
వైఎస్సార్సీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర చేస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆమె సూచించారు. 
 
కోట్ల ప్రజలకు అండగా అన్నగా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసాగా అభివృద్ధికై తపన పడుతూ సాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2000 కి.మీ చేరుకున్న సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావంగా రోజా ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. చూడండి వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments