ఆస్పత్రికి సీఎం జగన్... కాలికి గాయం కావడంతో ...

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా, స్కానింగ్ చేశారు. సాధారణ వైద్య పరీక్షలు కూడా చేశారు. 
 
ఇటీవల వ్యాయామం చేస్తుండగా కాలికి గాయమైంది. మరోసారి కుడి కాలుకు వాపు రావడంతో పరీక్షల కోసం సీఎం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9.45 నిమిషాలకు ఆస్పత్రికి వచ్చారు. రెండుగంటల పాటూ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు.
 
ముఖ్యమంత్రి జగన్ కాలు బెణుకుతోనే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇావాళ సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష చేయాల్సి ఉంది. మరి సీఎం జగన్ సమీక్ష చేస్తారో లేదో ఆయనకే ఎరుక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments