Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి సీఎం జగన్... కాలికి గాయం కావడంతో ...

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా, స్కానింగ్ చేశారు. సాధారణ వైద్య పరీక్షలు కూడా చేశారు. 
 
ఇటీవల వ్యాయామం చేస్తుండగా కాలికి గాయమైంది. మరోసారి కుడి కాలుకు వాపు రావడంతో పరీక్షల కోసం సీఎం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9.45 నిమిషాలకు ఆస్పత్రికి వచ్చారు. రెండుగంటల పాటూ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు.
 
ముఖ్యమంత్రి జగన్ కాలు బెణుకుతోనే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇావాళ సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష చేయాల్సి ఉంది. మరి సీఎం జగన్ సమీక్ష చేస్తారో లేదో ఆయనకే ఎరుక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments