Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల విడుదల

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు వీలుగా ఆయా ప్రభుత్వాలు క్రమం తప్పకుండా పరిహారం అందజేస్తున్నాయి. ఇందులోభాగంగా, గత సెప్టెంబరు నెలలో వచ్చిన గులాబ్ తుఫాను కారణంగా 34,586 మంది రైతులు తమ పంటను నష్టపోయారు. వీరందరికీ రూ.22 కోట్లను పరిహారగా మంగళవారం ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 
 
గతంలో 2019-20 నుంచి 2021 సెప్టెంబరు నెల వరకు ఏపీ సర్కారు రైతులకు ఐదుసార్లు ఇన్‌పుట్ సబ్సీడీని అందజేసింది. 17.99 లక్షల ఎకరాల్లో పంటను నష్టపోయిన 13.96 లక్షల మంది రైతులకు 1,07,056 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రభుత్వ నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments