Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"పై మండిపడిన వైకాపా అధినేత జగన్

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (15:25 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 
 
ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు నెలల వ్యవధిలోనే "ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"ను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని జగన్ అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు జరుగుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న అధికార టీడీపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments