Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"పై మండిపడిన వైకాపా అధినేత జగన్

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (15:25 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 
 
ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు నెలల వ్యవధిలోనే "ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"ను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని జగన్ అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు జరుగుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న అధికార టీడీపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments