Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సమ్మిట్ సక్సెస్... మంత్రులను అభినందించిన సీఎం

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (16:17 IST)
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. 
 
సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరక్టర్ డా.జి. సృజన తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విశాఖ సదస్సును విజయవంతం చేసినందుకు గాను సీఎం మంత్రులను అభినందించారు. 
 
కాగా మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments