Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సమ్మిట్ సక్సెస్... మంత్రులను అభినందించిన సీఎం

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (16:17 IST)
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. 
 
సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరక్టర్ డా.జి. సృజన తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విశాఖ సదస్సును విజయవంతం చేసినందుకు గాను సీఎం మంత్రులను అభినందించారు. 
 
కాగా మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments