Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (15:44 IST)
తిరుపతి జిల్లాలో మరోసారి పోలీసులు రెచ్చిపోయారు. తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకున్నారన్న అక్కసుతో అక్రమంగా కేసులు పెట్టారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యువగళం పాదయాత్రలో లోకేష్‌ సమక్షంలో, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కండువా కప్పుకున్నారు వైకాపా నేతలు. ఈ క్రమంలో 1000కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. 
 
వీరిలో సీనియర్‌ నేత, కలికిరి సర్పంచ్‌ ప్రతాప్‌ రెడ్డి కూడా ఉన్నారు. అయితే బాణసంచా పేల్చి ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తిరుపతి పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments