Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు.. ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనగామ జిల్లా జాఫర్ గడ్‌లో ఉప్పుగల్లు గ్రామంలో నివాసం ఉంటున్న కేసోజు రాజేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని బలవంతంగా ఊరి చివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో అత్యాచార ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో ఆమెను పక్కనే ఉన్న బావిలోకి నెట్టే క్రమంలో తానూ పడిపోయాడు. బావిలో పడ్డ యువతి కేకలు వేస్తుండటంతో స్థానికులు వచ్చి ఆమెను బయటకు తీశారు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి, రాజేష్‌ను పోలీసులకు అప్పగించారు. యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  వర్దన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments