Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ అడ్డగింత

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (21:33 IST)
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మంగళవారం నాడు అనంతపురము జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి పర్యటనను అడ్డగించి తమ నిరసన తెలియజేసిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులు.
 
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మనోహర్, ఎస్ఎఫ్ఐ సూర్య చంద్ర, డివైఎఫ్ఐ రమేష్, ఎన్ఎస్యు ఐ పులి రాజు, పిడిఎస్ యు వీరేంద్ర మాట్లాడుతూ తక్షణం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
 రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగతను నిర్మూలిస్తామని, కరువు జిల్లాలో వలసలను నివారిస్తామని గొప్పలు పలకి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన అనంతరం నిరుద్యోగుల జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments