Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ అన్నయ్య మాటలు వినాలి.. ఎవరొచ్చినా జగనే సీఎం: రోజా

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (10:10 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకుండా తన సోదరుడు చిరంజీవి మాటలను వినాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంకా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా, పవన్ కేవలం వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేయడంపైనే దృష్టిసారించారని విమర్శించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు బదులు నటనా వృత్తిని కొనసాగించాలని పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా సూచించారు. 
 
పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు అందించిన స్క్రిప్ట్‌ను మాత్రమే చదివారని రోజా ఎద్దేవా చేశారు. రాజకీయ రంగంలోకి ఏ వర్గం, వ్యక్తి వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments