Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడవాలి: రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుక

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (13:38 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హలూసినేషన్ సిక్స్ స్టేజ్‌లో వున్నారని.. ఆ స్టేజ్‌లో చేయనివన్నీ చేసినట్టుగా అలా అనిపిస్తుందని.. చంద్రబాబుకు ప్రస్తుతం అదే జబ్బు పట్టుకుందని నిప్పులు చెరిగారు. ఆ జబ్బు ప్రభావంతోనే రాష్ట్రంలో ఏ సమస్యా లేదని చంద్రబాబు చెప్తున్నారని, రుణమాఫీ చేశానని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చానని చెప్పుకుంటున్నారన్నారు. 
 
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని.. ఈ యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడిచి, ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిందో చూపించాలని రోజా సవాల్ విసిరారు. 
 
ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. దోచుకున్నది దాచుకోవడమే తప్ప చంద్రబాబు మరేమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments