Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ బారన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:01 IST)
కరోనావైరస్ మహమ్మారి రోజురోజు‌కు విజృంభిస్తోంది. దీనికితోడు అనేక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు.
 
దీంతో ఆయనకు కరోనా  పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది.
 
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరికొందరు ఇంట్లోనే చికిత్స తీసుకొని కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments