Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (10:38 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో రెండు వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షణాల్లో తమకు చేరవేస్తారని తితిదే మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
తిరుమల గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తితిదే ఈవో శ్యామల రావు ఖండించారు. దీనిపై భూమన మరోమారు స్పందిస్తూ, తితిదేలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న పరిణామాలపై వారంతా ఎప్పటికపుడు తమకు సమాచారం చేరవేస్తూనే ఉంటారని తెలిపారు. 
 
అలాగే, తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడివున్నట్టు తెలిపారు. గోవుల మృతిపై తితిదే పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లో వైరుధ్యాలు ఉన్నాయని, చైర్మన్, ఈవోను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము విడుదల చేసిన ఫోటోలపై ఏ విచారణకైనా సిద్ధమని తప్పని తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని భూమన సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments