Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంగ్లిష్ బుక్ గిఫ్ట్ ఇచ్చిన య‌శ‌స్వి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:04 IST)
జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుస్తకాలంటే పిచ్చి. ఖాళీ దొరికిన‌పుడ‌ల్లా ఆయ‌న బుక్స్ తిర‌గేస్తుంటారు. అందుకే ఆయ‌న‌కో ఇంగ్లిష్ బుక్ అందించారు పార్టీ నాయ‌కురాలు య‌శ‌స్వి.
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవ‌ల త‌న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాలవలస యశస్విని నియ‌మించారు. ఆమె నేడు జ‌న‌సేన నేత క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని పవన్ కల్యాణ్ ఆమెకు అందచేశారు.

ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, వారికి అండగా నిలవాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీపరంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి ‘మెమయిర్స్ ఆఫ్ లీ క్వాన్ యూ’ అనే పుస్తకాన్ని యశస్వి కానుక‌గా అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments