Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంగ్లిష్ బుక్ గిఫ్ట్ ఇచ్చిన య‌శ‌స్వి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:04 IST)
జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుస్తకాలంటే పిచ్చి. ఖాళీ దొరికిన‌పుడ‌ల్లా ఆయ‌న బుక్స్ తిర‌గేస్తుంటారు. అందుకే ఆయ‌న‌కో ఇంగ్లిష్ బుక్ అందించారు పార్టీ నాయ‌కురాలు య‌శ‌స్వి.
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవ‌ల త‌న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాలవలస యశస్విని నియ‌మించారు. ఆమె నేడు జ‌న‌సేన నేత క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని పవన్ కల్యాణ్ ఆమెకు అందచేశారు.

ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, వారికి అండగా నిలవాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీపరంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి ‘మెమయిర్స్ ఆఫ్ లీ క్వాన్ యూ’ అనే పుస్తకాన్ని యశస్వి కానుక‌గా అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments