Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు సిద్ధం.. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు..

అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (10:00 IST)
అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మదలింగనాడు గ్రామానికి చెందిన లింగప్ప సోమనాళు (54) హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు.
 
విజయపురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చికిత్స నిర్వహించారు. వైద్యులు లింగప్ప బతకడం సాధ్యం కాదని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 19న ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. మార్గమద్యంలో లింగప్ప శ్వాసతీసుకోకపోవడంతో మృతి చెందారని తెలిపారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే రోజు రాత్రి లింగప్ప మృతి చెందారనుకున్నారు. కానీ తెల్లవారుజామున లింగప్పసోమనాళ ఒక్కసారిగా లేచి కూర్చొన్నారు. దీంతో అందరూ పరుగులు తీసుకున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments