Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు సిద్ధం.. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు..

అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (10:00 IST)
అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మదలింగనాడు గ్రామానికి చెందిన లింగప్ప సోమనాళు (54) హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు.
 
విజయపురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చికిత్స నిర్వహించారు. వైద్యులు లింగప్ప బతకడం సాధ్యం కాదని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 19న ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. మార్గమద్యంలో లింగప్ప శ్వాసతీసుకోకపోవడంతో మృతి చెందారని తెలిపారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే రోజు రాత్రి లింగప్ప మృతి చెందారనుకున్నారు. కానీ తెల్లవారుజామున లింగప్పసోమనాళ ఒక్కసారిగా లేచి కూర్చొన్నారు. దీంతో అందరూ పరుగులు తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments