Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో గంజాయి అమ్ముతున్న మహిళలు, షాక్ తిన్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (14:03 IST)
కడప జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారు.
 
విశాఖ జిల్లా చింతపల్లి మండలం నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి కడపలో విక్రయిస్తోంది గంజాయి ముఠా. వారి వద్ద నుంచి 120 కేజీల గంజాయి, ఒక టాటా బోల్ట్ కారు, 7 వేల రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చిన్నచౌక్ పోలీసులు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments