Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు విడాకులిప్పించి.. పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడే వేధిస్తున్నాడు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (16:05 IST)
కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకున్నాడనీ, ఇపుడు వదలించుకునేందుకు వేధిస్తున్నాడంటూ ఓ ఎస్ఐపై మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అపుడు ఎస్.ఐ జగదీష్ తనకు న్యాయం చేస్తానని మొబైల్ నంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తనను ఇంటికి పిలిచి బలవంతంగా లొంగ దీసుకుని అత్యాచారం జరిపాడని పేర్కొంది. 
 
అప్పటి నుంచి బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడని పేర్కొంది. ఆ తర్వాత... తన భర్తకు విడాకులిప్పించి, తనను  వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే ఇపుడు తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తనకు ఆ ఎస్‌ఐతో  ప్రాణహాని ఉందని ఆందొళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకున్నారు. ఈ మేరకు ఆమె నరసారావు పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments