Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రోజా కారు వెంటబడ్డ మహిళలు, బాబుకి వార్నింగ్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (21:03 IST)
అమరావతిలో మహిళలు రోజాను అడ్డుకున్నారు. దీనిపై ఏపీఐఐసి చైర్మన్ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన దాడికి యత్నించింది టీడీపీ గూండాలేనంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇలాంటి కుళ్లు రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తమను ఇలా అడ్డుకుంటే మున్ముందు చంద్రబాబు యాత్రలను అడ్డుకునే పరిస్థితులు వస్తాయని అన్నారు. అసలు అమరావతి రైతులను చేసింది వైసీపీ కాదనీ, తెదేపా మోసం చేసిందని అన్నారు.
 
అమరావతిలోని నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రోజాను కొందరు మహిళలు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మహిళలతో పాటు రైతులు కూడా ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకుని రోజాను వెనుక గేటు నుంచి పంపారు. ఇది తెలుసుకున్న కొందరు మహిళలు రోజా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments