Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి కూల్‌డ్రింక్ ఇచ్చాడు.. మత్తులోకి వెళ్లాక పనికాచ్చేశాడు

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకోగానే కామాంధు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (18:35 IST)
హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకోగానే కామాంధుడైన ఇంటి యజమాని తన పనికానిచ్చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, పీర్జాదిగూడకు చెందిన షేక్‌ బాబు భార్య షేక్‌ మహబూబి(46) 20 ఏళ్లుగా ఆకుకూరలు విక్రయిస్తూ జీవిస్తోంది. ఈ నెల 4న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహబూబి ఆకుకూరలు విక్రయించేందుకు కృష్ణానగర్‌కు వచ్చింది. బస్తీకి చెందిన నీలా కృష్ణ ఆకు కూరలు కొనే నిమిత్తం మహబూబిని ఇంట్లోకి పిలిచాడు. 
 
ఇంట్లోకి వచ్చాక.. ఆకుకూరలు కట్ట తీసుకుని.. ఆమెకు మత్తుకలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. అది తాగిన మహబూబి మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత మహబూబిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు మహబూబి తెలపడంతో కోపోద్రుక్తులైన కుటుంబ సభ్యులు కృష్ణానగర్‌కు వచ్చి నీలా కృష్ణపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన నీలా కృష్ణపై కేసు నమోదు చేయగా, కామాంధుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments