Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే.. నెమలికి..?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (13:32 IST)
peacock
రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకోగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక్కోసారి పూట గడువడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది తాను తినే దాంట్లో కొంత ధాన్యపు గింజలను రోడ్డు పక్కన కూర్చొని ఇలా నెమలికి తినిపిస్తుంది.
 
ఆ మహిళ ఇంట్లో సిరిసంపదలు లేకపోవచ్చు. కానీ ఆమె హృదయం అంతా సంపదే. దీనికి సంబంధించిన వీడియోను టింకు వెంకటేశ్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 55 సెకన్ల పాటు నడిచే ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చిన కాసేపటికే వైరల్‌గా మారింది. 
 
ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. మహిళ చేతిలో ఉన్న ధాన్యపు గింజలను తింటున్న నెమలిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనుషులను చూస్తేనే పారిపోయే నెమళ్లు ఈ మహిళను నమ్మి దగ్గరకు రావడం గమనార్హం అంటున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments