Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఆత్మహత్యా యత్నం... వైసీపి ప్రభుత్వ వేధింపులేనంటూ లేఖ...

Webdunia
శనివారం, 13 జులై 2019 (17:28 IST)
వైసీపీ ప్రభుత్వ వేధింపులు భరించలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంచిలీపట్నం 30వ వార్డుకి చెందిన జయలక్ష్మి ఓ లేఖ రాశారు. తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా టార్చర్ పెడుతున్నారనీ, మంత్రి పేర్ని నాని, మత్త తులసి తన చావుకు కారణమంటూ వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆమె ఉత్తరం రాసి నిద్రమాత్రలు మింగారు.
 
ఆమెను ఆంధ్ర హాస్పిటల్‌కి తరలించారు. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేం అని వైద్యులు చెపుతున్నారు. కాగా ఆమె ఆరోపణలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments