వైజాగ్ కైలాసగిరిపై మహిళ గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:00 IST)
విశాఖపట్టణంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో మహాపచారం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ మహిళను నలుగురు యువకులు పట్టుకుని అత్యాచారం జరిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కూడా నిర్ధారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, 18 యేళ్ళ వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తర్వాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ పిమ్మట తన తన స్నేహితులు ముగ్గురిని (అందులో ఇద్దరు మైనర్లు, మరొకరు గురివిల్లి రమణ) రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రతలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు... ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో వున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ నిందితులంతా జోడుగుళ్ళపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం