Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దల గొడవలే ఓ వివాహిత ప్రాణాలు బలిగొన్నాయి.. చున్నీతో ఉరేసుకుని..?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (08:45 IST)
పంతాలు, పట్టింపులకు పోయి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఐ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన శ్రేతావర్మ (26), యూపీకి చెందిన పవన్‌కుమార్‌కు (32) మూడు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వివాహ సమయంలో ఇరు కుటుంబాలకు గొడవలుండేవి. 
 
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. సోమవారం ఉదయం యూపీలో ఉన్న పవన్‌కుమార్ బంధువులకు ఆరోగ్యం బాగా లేదని చూసేందుకు వెళ్దామని యూపీకి ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేశారు. 
 
కానీ యూపీకి వెళ్లేందుకు శ్రేతాశర్మ అంగీకరించకపోవడంతో పాటు తన చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. శ్రేతాశర్మ మృతికి పెద్దల గొడవే కారణమని పోలీసులు చెప్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments