Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఏజీ కార్యాలయంలో అగ్నిప్రమాదం: ఫర్నీచర్, డాక్యుమెంట్స్ దగ్ధం!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (08:40 IST)
హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఏజీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో అర్ధరాత్రి డీ బ్లాక్‌లో రేగిన  మంటలు మంగళవారం ఉదయం దాదాపు మూడు గంటల వరకు కొనసాగించాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
అయితే అప్పటికే ఆ ఫ్లోర్ లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డీ బ్లాక్‌లోని కీలక డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. డాక్యుమెంట్లతో పాటు కంప్యూటర్లు కూడా కాలిబూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments