Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందానగర్ స్పా సెంటరులో వ్యభిచారం... యువతులు.. విటులు అరెస్టు!!

ఠాగూర్
ఆదివారం, 18 ఆగస్టు 2024 (12:47 IST)
హైదరాబాద్ నగరం చందానగర్‌లోని ఓ స్పాట్ సెంటరులో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. ఈ తనిఖీల్లో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పక్కా సమాచారం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
మరో ఘటనలో కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డులోని సెలూన్ షాపులో పోలీసులు సోదాలు చేశారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. 
 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోలని బార్‌‍లు, పబ్‌లపై ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్ నగరంలో 12, రంగా రెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అబ్కారీ నిఘా విభాగం డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేశారు. 25 ప్రముఖ బార్లు, పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments