Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (21:27 IST)
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌ కాలనీలోని తన భూమిని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అక్రమంగా కబ్జా చేశారంటూ కౌసర్‌జాన్‌ అనే మహిళ నెల్లూరు చిన్నబజార్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన భూమిలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఏడాది కాలంగా దీక్ష చేస్తున్నానని కౌసర్‌జాన్‌ పేర్కొన్నారు. ఈ భూమిని తన భర్త 2002లోనే కొనుగోలు చేశాడని, వైసీపీ భవనాన్ని నిర్మించేందుకు అనిల్ అందులో 2.8 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments