Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

ఐవీఆర్
మంగళవారం, 25 జూన్ 2024 (19:03 IST)
వాలంటీర్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాలంటీర్లుతో తమకు నష్టం జరిగిందని వారిని నియమించిన వైసిపి నాయకులే సన్నాయినొక్కులు నొక్కారు. వీరిలో చాలామందిని అప్పట్లో రాజీనామా చేయించి పార్టీ కోసం పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు. వాలంటీర్లు వైసిపి కోసం పనిచేసారో లేదో తెలియదు కానీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వాలంటీర్ల వల్ల నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయనీ, అందువల్లనే పార్టీ ఓడిపోయిందని వైసిపికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments