Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చేసి అమ్మఒడి ఇస్తారా, రాష్ట్రం సర్వనాశనమవుతోంది: సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:13 IST)
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తోందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి నేతలను తరిమితరిమి కొట్టండంటూ పిలుపునిచ్చారు సోము వీర్రాజు.
 
రాష్ట్రాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారని.. టిడిపి హయాంలో కూడా గతంలో అదే జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం వైసిపి నేతలకు దినచర్యగా మారిపోయిందన్నారు. ఎపి ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చే నిధులేనన్నారు. 
 
అభివృద్ధి చేసేది బిజెపినే కాబట్టి.. ఓట్లు అడిగే హక్కు బిజెపికే ఉందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి.. జనసేన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్దిని వివరిస్తూ ప్రజల్లోకి వెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments