Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చేసి అమ్మఒడి ఇస్తారా, రాష్ట్రం సర్వనాశనమవుతోంది: సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:13 IST)
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తోందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి నేతలను తరిమితరిమి కొట్టండంటూ పిలుపునిచ్చారు సోము వీర్రాజు.
 
రాష్ట్రాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారని.. టిడిపి హయాంలో కూడా గతంలో అదే జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం వైసిపి నేతలకు దినచర్యగా మారిపోయిందన్నారు. ఎపి ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చే నిధులేనన్నారు. 
 
అభివృద్ధి చేసేది బిజెపినే కాబట్టి.. ఓట్లు అడిగే హక్కు బిజెపికే ఉందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి.. జనసేన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్దిని వివరిస్తూ ప్రజల్లోకి వెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments