Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చేసి అమ్మఒడి ఇస్తారా, రాష్ట్రం సర్వనాశనమవుతోంది: సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:13 IST)
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తోందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి నేతలను తరిమితరిమి కొట్టండంటూ పిలుపునిచ్చారు సోము వీర్రాజు.
 
రాష్ట్రాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారని.. టిడిపి హయాంలో కూడా గతంలో అదే జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం వైసిపి నేతలకు దినచర్యగా మారిపోయిందన్నారు. ఎపి ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చే నిధులేనన్నారు. 
 
అభివృద్ధి చేసేది బిజెపినే కాబట్టి.. ఓట్లు అడిగే హక్కు బిజెపికే ఉందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి.. జనసేన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్దిని వివరిస్తూ ప్రజల్లోకి వెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments